Header Banner

విద్యార్థులకు మిత్ర కిట్లు సిద్ధం! ఈసారి సరికొత్త రీతిలో..! పంపిణీ వివరాలు ఇవే!

  Mon Apr 21, 2025 15:31        Politics

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్పు చేసి కొనసాగిస్తోంది. విద్యార్ధులకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫాం.. పుస్తకాలు.. ఇతర సామాగ్రి అందించేంది. 2024లో ప్రభుత్వం మారిన వీటిని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. కిట్స్ పేరు మార్పుతో పాటుగా కొత్తగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: టీడీపీ పెద్దాయనకు గవర్నర్ పోస్టు రెడీ! త్వరలో అధికారిక ప్రకటన!



కూటమి ప్రభుత్వం గతంలో అమలైన జగనన్న విద్యా కానుక స్కీంను సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరిట కిట్లు అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని వేసవి సెలవుల తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజు జూన్ 12న పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. ఇందు కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పర్యవేక్షణా బాధ్యతలను ఖరారు చేసింది. ఇక, ఈ కిట్లలో విద్యార్థి మిత్ర కిట్‌లో పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్‌ బుక్స్, నిఘంటువులు, యూనిఫాం దుస్తులు, బ్యాగులు, బూట్లు, బెల్టులు ఉంటాయి. అదే విధంగా పాఠశాలల నిర్వహణలోనూ మార్పులు చేసారు.

 


ఈ కిట్స్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమిటీలకు మండల స్థాయిలో కమిటీకి ఎంఈఓ-2 అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఎంఈఓ-1, మండల ఇంజినీరు, ఎంఐఎస్‌ సమన్వయకర్త / డేటా ఎంట్రీ ఆపరేటర్, సీఎంఆర్‌టీతో సహా మరో ముగ్గురు సభ్యులుగా ఉంటారు. కిట్లను మండల స్టాక్‌ పాయింట్‌కు చేర్చడం, సరిచూసి రసీదులు అందజేయడం, యాప్‌లో అప్‌లోడ్‌ చేయడం, పాఠశాలకు చేర్చడం, పర్యవేక్షణ, రోజువారీ నివేదికలు, రికార్డుల నిర్వహణ బాధ్యతలు వీరు చూడాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో కమిటీకి ప్రధానోపాధ్యాయుడు, గ్రామ విద్యా సహాయకుడు, మహిళా పోలీస్, పేరెంట్‌ కమిటీ నుంచి ఇద్దరు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సొంత ఊరిలో మాజీ మంత్రి పరువు పోయిందిగా.. ర్యాలీని రాజకీయం చేయొద్దు.. వెళ్లిపోండి!

 

జగన్ ఖాతాలో మరో స్కెచ్ రెడీ! 22, 23 తేదీల్లో ప్రకటనలు!

 

జగన్ కోసమే అలా చేశా..! శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

 

మంత్రితో పాటు పార్టీ నేతలకు త‌ప్పిన ప్ర‌మాదం! పోలీసులుఫైర్ సిబ్బంది వెంట‌నే..

 

ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు..రేసులో 'ఆ నలుగురునేతలు.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికో!

 

వైసీపీకి మరో భారీ షాక్.. విశాఖ మేయర్ పీఠం కూటమి కైవసం! ఒక్కొక్కరుగా పార్టీని వీడటంతో..

 

గుట్టు రట్టు.. జగన్ నే ఎదిరించిన చరిత్ర ప్రస్తుత రఘురామకృష్ణరాజుదే.! నన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే.!

 

జగన్ మురికి పాలనకు చెక్.. ప్రతి ఇంటికి స్వచ్ఛతతాగునీరు కూటమి లక్ష్యం! స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి!

 

తిరుపతి జిల్లాలో రైలు ప్రమాదం.. గేదెల్ని ఢీకొట్టిపట్టాలు తప్పిన గూడ్స్ రైలు.!

 

బీజేపీ నుంచి టీడీపీకి గవర్నర్ ఆఫర్.. చంద్రబాబు ఎంపికపై ఉత్కంఠ! ఆ ఇద్దరి పేర్లు లిస్ట్ లో..!

 

అమరావతిలో అభివృద్ధికి శ్రీకారం.. మోదీ పర్యటనకి గ్రాండ్ వెల్‌కమ్! రైతులు పూలతో ప్రత్యేక స్వాగతం!

        

ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం! 57 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సమాంతర రన్వేలు!

 

మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్! డాక్టరేట్ పెద్ద దుమారమే.. నెట్టింట చర్చ!

 

బ్రేకింగ్ న్యూస్! సిట్ విచారణకు సాయిరెడ్డి! వెలుగులోకి వస్తున్న కీలక సమాచారం!

 

వైసీపీకి ఊహించని షాక్! పాలేటి కృష్ణవేణికి 14 రోజుల రిమాండ్!

 

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని దుర్మరణం! మృతదేహ రవాణకు కేంద్ర మంత్రి కృషి!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! కేంద్రం నుండి గ్రీన్ సిగ్నల్! ఆ జిల్లాలో ఎయిర్ పోర్ట్ నిర్మాణ సన్నాహాలు!

 

నేడు (21/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapradesh #andhrapravasi #APGovtDecision #EducationKits2024 #JaganannaToVidyaMitra #SchoolKitScheme #RadhaKrishnanVidyaMitra